Header Banner

తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి! సుమారు రూ.10 లక్షల వరకు..

  Tue Jun 03, 2025 19:20        Others

మీ భవిష్యత్తు ఆర్థిక భద్రత కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నవారికి భారతీయ పోస్టాఫీసు ప్రత్యేక పథకం అందిస్తోంది. మార్కెట్ రిస్క్ లేకుండా మీ డబ్బును సురక్షితంగా పెంచుకునే ఆప్షన్ కావాలంటే, కిసాన్ వికాస్ పత్ర యోజన (Kisan Vikas Patra) ఒక మంచి ఎంపిక. ఈ పథకం ద్వారా 7.5% వడ్డీతో మీ పెట్టుబడి 115 నెలల్లో రెట్టింపు అవుతుంది. అంటే, మీరు రూ.5 లక్షలు పెట్టుబడి పెడితే, దాని విలువ రూ.10 లక్షలవుతుంది. తక్కువ రిస్క్ మరియు ఖచ్చితమైన లాభాలు కోరుకునే వారికి ఇది సరైన అవకాశమని చెప్పొచ్చు.

 

కిసాన్ వికాస్ పత్ర యోజనలో పెట్టుబడి పెట్టడానికి ఒక వ్యక్తి లేదా 3 మందితో సంయుక్త ఖాతా తెరవవచ్చు. కనీసంగా రూ.1000తో పెట్టుబడి ప్రారంభించవచ్చు. ఖాతాలో నామినీని తప్పనిసరిగా నమోదు చేసుకోవాలి. ఈ పథకం కోసం మీ దగ్గరలోని పోస్టాఫీసుకు వెళ్లి సులభంగా ఖాతా తెరవవచ్చు. ప్రభుత్వ పథకం కావడంతో మీరు ఎటువంటి ఫీజులు లేకుండా, ఆన్లైన్ లేదా పోస్టాఫీసులో సులభంగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు.

 

ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్‌ కొత్త టైమింగ్స్‌, తేదీలు ఇవే..!

 

ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!

 

ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!

 

ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!

 

 రేషన్‌ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!

 

ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!

 

ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!

 

పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!

 

తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!

 

ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!

 

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KisanVikasPatra #SecureInvestment #PostOfficeScheme #SafeReturns #FinancialPlanning #WealthBuilding #LowRiskInvestment #SavingsPlan #InvestSmart